Tv424x7
Andhrapradesh

సుధీర్ రెడ్డిని పరామర్శించిన వై.యస్.అవినాశ్ రెడ్డి

కడపజిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై నిన్న రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుధీర్ రెడ్డిని బుధవారం కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పరామర్శించారు. సోమవారం రాత్రి జమ్మలమడుగు పట్టణ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117లో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటన గురించి విచారించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.

Related posts

సీఎం జగన్‌ అనుకున్నవన్నీ చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు..

TV4-24X7 News

పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ రాజీనామా

TV4-24X7 News

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

TV4-24X7 News

Leave a Comment