Tv424x7
Andhrapradesh

వైసీపీ, తెలుగుదేశం చెందిన 90 మందిని అరెస్ట్

తాడిపత్రి జరిగిన ఘర్షణ లకు సంబందించి వైసీపీ, తెలుగుదేశం చెందిన 90 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ చేసిన వారిని ఉరవకొండ కోర్టు లో ప్రవేశ పెట్టిన పోలీసులు. ఘర్షణ లను అదుపు చేయటానికి కఠిన చర్యలు తీసుకుంటూ ఘర్షణ లకు కారణం అయిన ఇరుపార్టీ లకు చెందిన వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసు అధికారులు. అరెస్ట్ భయం తో ఇప్పటికే తాడిపత్రి విడిచిపెట్టి పరార్ అయిన వైసీపీ, తెలుగుదేశం పార్టీ కి చెందిన ముఖ్య నేతలు

Related posts

వైసీపీ హయాం నేర సామ్రాజ్యం – ఇదిగో NCRB సాక్ష్యం !!

TV4-24X7 News

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించుట నిషేధం హార్బర్ పోలీస్ సిఐ

TV4-24X7 News

కాల్‌ సెంటర్‌ ముసుగులో సైబర్ నేరాలు- నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్లు

TV4-24X7 News

Leave a Comment