Tv424x7
Andhrapradesh

వైసీపీ, తెలుగుదేశం చెందిన 90 మందిని అరెస్ట్

తాడిపత్రి జరిగిన ఘర్షణ లకు సంబందించి వైసీపీ, తెలుగుదేశం చెందిన 90 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ చేసిన వారిని ఉరవకొండ కోర్టు లో ప్రవేశ పెట్టిన పోలీసులు. ఘర్షణ లను అదుపు చేయటానికి కఠిన చర్యలు తీసుకుంటూ ఘర్షణ లకు కారణం అయిన ఇరుపార్టీ లకు చెందిన వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసు అధికారులు. అరెస్ట్ భయం తో ఇప్పటికే తాడిపత్రి విడిచిపెట్టి పరార్ అయిన వైసీపీ, తెలుగుదేశం పార్టీ కి చెందిన ముఖ్య నేతలు

Related posts

సూపర్ బగ్’ బాక్టీరియా ప్రాణాలు తీస్తుంది… ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్త

TV4-24X7 News

సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని కలిసిన కేజీహెచ్ నూతన నర్సుల కార్యవర్గం

TV4-24X7 News

జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్’: నారా లోకేష్

TV4-24X7 News

Leave a Comment