Tv424x7
Andhrapradesh

హైకోర్టుకు వెళ్లిన ఎన్టీఆర్

ప్లాట్ కొనుగోలు వివాదంలో స్టార్ హీరో ఎన్టీఆర్హై కోర్టును ఆశ్రయించారు. ఆయన 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద జూబ్లీహిల్స్ ఒక ప్లాట్ కొన్నారు. అయితే.. ఆ ప్లాట్పై ఆమె అప్పటికే లోన్ తీసుకున్న విషయాన్ని దాచిపెట్టారు. దీంతో ప్లాట్ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంకు మేనేజర్లపై NTR పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా DRT రావడంతో కోర్టు మెట్లెక్కారు.

Related posts

బర్త్ సర్టిఫికెట్ కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు..?

TV4-24X7 News

ఓగులపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో పలువురికి తీవ్ర గాయాలు

TV4-24X7 News

కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక గంజాయి మొక్కలు

TV4-24X7 News

Leave a Comment