Tv424x7
Andhrapradesh

అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్ ?

: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడ్ని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ చింతమనేని, అతని అనుచరులపై పెదవేగి పోలీస్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అయితే చింతమనేని ప్రస్తుతం బెంగళూరుకు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. ఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Related posts

కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి

TV4-24X7 News

విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ND విజయ జ్యోతి

TV4-24X7 News

కేజీహెచ్ లో సుభోజన నూతన భోజన వసతి కౌంటర్ ప్రారంభించిన వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment