Tv424x7
Telangana

విద్యాశాఖ కొత్త కార్యక్రమం.. ఇకపై విద్యార్థుల ఇళ్లకు టీచర్లు!

విద్యాసంవత్సరం నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ‘పేరెంట్ టీచర్-హోం విజిట్’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. జూన్లో ఒకసారి, జనవరిలో మరోసారి పేరెంట్స్కు అనుకూలమైన వేళల్లో వారి ఇళ్లను సందర్శించాలి. విద్యార్థుల ప్రతిభను మెరుపరిచేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక, బోధన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలి.

Related posts

ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది: మాజీ సీఎం కేసీఆర్

TV4-24X7 News

తెలంగాణలో నాలుగు రోజులు భారీవర్షాలు..పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్…!!_

TV4-24X7 News

కమిషన్‌ విచారణలు – విపక్ష నేతలకే ప్రయోజనం !

TV4-24X7 News

Leave a Comment