Tv424x7
Andhrapradesh

వైఎస్ఆర్సిపి సర్పంచ్ భర్త అనుమానాస్పద మృతి.

ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామ వైఎస్ఆర్సిపి సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద మృతి.

సుమారు 30 కోట్ల వరకు ఎన్నికల ఫలితాల బెట్టింగ్ కు ఉన్న వేణుగోపాల్ రెడ్డి.

ఎన్నికల ఫలితాలు నుండి గ్రామంలో కనిపించని వేణుగోపాల్ రెడ్డి. రెండు రోజుల క్రితం పందెం రాయుళ్లు వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై దాడి. నేడు గ్రామంలో ని మల్బరీ షెడ్ లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వేణుగోపాల్ రెడ్డి.వేణుగోపాల్ రెడ్డి చనిపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామం.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

Related posts

ఎన్నికల హింసపై సిట్.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలి: సీఈసీ

TV4-24X7 News

కడప జిల్లా నాయకులకు బహిష్కరణ నోటీసులు

TV4-24X7 News

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

TV4-24X7 News

Leave a Comment