Tv424x7
Telangana

వివేకా హత్య కేసు విచారణ వాయిదా

TG: వివేకా హత్య కేసు విచారణ వాయిదా పడింది. సీబీఐ కోర్టు విచారణను వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. సీబీఐ అభియోగపత్రంలోనూ సాక్షిగా చూపారని దస్తగిరి లాయర్‌ చూపారు. ఈ సందర్భంగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు.

Related posts

ఎర్రవల్లి గ్రామంలో ఇఫ్తార్ విందు వేడుకలు

TV4-24X7 News

ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

TV4-24X7 News

బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు

TV4-24X7 News

Leave a Comment