Tv424x7
Andhrapradesh

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: వైసీపీ ఎంపీ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ అరకు ఎంపీ తనుజారాణి డిమాండ్ చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున విభజన హామీని నెరవేర్చాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

Related posts

రాష్ట్రంలో పాలన, పోలీస్ వ్యవస్థ ఉందా? లేదా?: మాజీమంత్రి ప్రత్తిపాటి

TV4-24X7 News

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు..

TV4-24X7 News

ఏపీలో దారుణ పాలన చూడటం బాధాకరంగా ఉంది: నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

TV4-24X7 News

Leave a Comment