Tv424x7
Andhrapradesh

కాశీ పుణ్యక్షేత్రం తిరిగి వచ్చిన సందర్భంగా అన్నదానం

విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు కాశి, అయోధ్య , త్రివేణి సంగమం మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చిన సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్, యువ నాయకులు ద్రోణం రాజు శ్రీనివాస్ హాజరయ్యి, నారాయణ సేవలో పాల్గొన్నారు. కాశీ ప్రసాదాన్ని కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సభ్యులు పైడిరాజు, దానయ్య, అప్పలకొండ,యూ . ఎల్లాజీ, మరియు టీ . కృష్ణ పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కొనసాగుతున్న కీలక భేటీ..

TV4-24X7 News

తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు

TV4-24X7 News

దిశ దివ్యాంగ సురక్షతో భద్రత కార్యక్రమం ముఖ్య అతిథిగా సీపీ, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి

TV4-24X7 News

Leave a Comment