Tv424x7
Andhrapradesh

జీవీఎంసీ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన విల్లూరి

విశాఖపట్నం జీవీఎంసీ నగర కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీవీఎంసీ కమిషనర్ ని విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు కలిసి విశాఖపట్నం 35 వార్డు ప్రజల తరఫునుంచి స్వాగతిస్తూ ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో విశాఖపట్నం నూతన కమిషనర్ గారి ద్వారా సర్వాంగ సుందరంగా గ్రీనరీ విశాఖ గా మారాలని పొల్యూషన్ నుంచి అలాగే యూజీడి డ్రైనేజీ వ్యవస్థ లు మెరుగుపడే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు.

Related posts

రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిస్కరణ చేయాలి

TV4-24X7 News

చెల్లమ్మ బర్రెలక్క కు వచ్చిన ఓట్లు కూడా… ఈ దత్తపుత్రుడికి రాలేదు

TV4-24X7 News

TV4-24X7 News

Leave a Comment