Tv424x7
Telangana

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం

హైదరాబాద్‌: ఆగస్టు 14తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంది. అమెరికా, దక్షిణకొరియాలో సీఎంతో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు అధికారులు పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయా దేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రానికి చేరుకున్న సీఎం బృందానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పలువురు ఎంపీలు, ఎమ్మె ల్యేలు, కాంగ్రెస్‌ శ్రేణులు స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం కోకాపేటలో కాగ్నిజెంట్​నూతన క్యాంపస్‌ను సీఎం ప్రారంభించనున్నారు..

Related posts

సామాజిక చైత‌న్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ: హ‌రీష్‌రావు

TV4-24X7 News

బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనల వేళ పోలీసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

TV4-24X7 News

పాతబస్తీ మాన్‌హోల్ ఘటనపై HYDRAA పై ప్రభుత్వం సీరియస్!!

TV4-24X7 News

Leave a Comment