Tv424x7
Telangana

మైత్రి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

పెద్దపల్లి జిల్లా:ఆగస్టు 15పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గురువారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సీనియర్ నాయకులు తుంగల శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తితో ముందుకు సాగాలని, ఎందరో మహానుభావుల పోరాట ఫలితం కారణంగా భారతదేశానికి స్వాతంత్రం సాధించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. మంథని మైత్రి ఆటో యూనియన్ సీనియర్ నాయకులు ముత్యం శ్రీనివాస్,ఎండీ, సర్వర్,పెంటరి మొగిలి, మంథని శంకర్, బొలిశెట్టి సతీష్, పెంటరి రాజు, పుట్ట రమేష్, ఏ గోలపు సమ్మయ్య, తుంగల రాజు, ఈశ్వర్, ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్స్, అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Related posts

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

TV4-24X7 News

గజ్వెల్ లో రంజాన్ ఉత్సవం లో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి

TV4-24X7 News

నేడు సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ విచారణ

TV4-24X7 News

Leave a Comment