Tv424x7
Telangana

మైత్రి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

పెద్దపల్లి జిల్లా:ఆగస్టు 15పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గురువారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సీనియర్ నాయకులు తుంగల శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తితో ముందుకు సాగాలని, ఎందరో మహానుభావుల పోరాట ఫలితం కారణంగా భారతదేశానికి స్వాతంత్రం సాధించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. మంథని మైత్రి ఆటో యూనియన్ సీనియర్ నాయకులు ముత్యం శ్రీనివాస్,ఎండీ, సర్వర్,పెంటరి మొగిలి, మంథని శంకర్, బొలిశెట్టి సతీష్, పెంటరి రాజు, పుట్ట రమేష్, ఏ గోలపు సమ్మయ్య, తుంగల రాజు, ఈశ్వర్, ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్స్, అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Related posts

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..

TV4-24X7 News

Rice Price: పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట. భారీగా పడిపోయిన సన్న బియ్యం ధరలు!..

TV4-24X7 News

సూదిలేని రక్తపరీక్ష – నిలోఫర్‌ ఆసుపత్రిలో నూతన పరికరం ప్రయోగం

TV4-24X7 News

Leave a Comment