Tv424x7
Telangana

ఆ మాటలు నమ్మొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ప్రస్తుతం అందుతున్న పథకాలు అన్నీ కొనసాగుతాయని, ఈ సర్వే చేసిన తర్వాత కొన్ని స్కీమ్‎లు రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి ఆర్థిక, సామాజిక, విద్యా, కులానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడమేనని పేర్కొన్నారు.

Related posts

నేటి నుంచి వైన్‌షాపులు బంద్..

TV4-24X7 News

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు

TV4-24X7 News

తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదల..!

TV4-24X7 News

Leave a Comment