Tv424x7
Andhrapradesh

12న అరకులో సుప్రీం జడ్జిల బృందం పర్యటన

ఏపీలో పర్యాటక ప్రాంతం అరకులో ఈ నెల 12న సుప్రీం కోర్టు జడ్జిలు పర్యటించ నున్నారు. CJI, 25మంది జడ్జిలు, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి రానుండటంతో అల్లూరి జిల్లా జేసీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఆదివారం విశాఖ నుంచి రైలులో బయలుదేరి ఉ.10.30కు అరకులోయకు చేరుకుంటారు. హరిత వేలీ రిసార్టులో విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం,గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శిస్తారని జేసీ తెలిపారు.

Related posts

నాదీ రాయలసీమే.. వైఎస్ జగన్ వార్నింగ్‌పై తిరుపతి ఎస్పీ రియాక్షన్

TV4-24X7 News

కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు చొరవతో సుమారు ఆరు కోట్ల అభివృద్ధి

TV4-24X7 News

వెంకటేశ్వర మెట్ట వద్ద గల బలిగిరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ శుద్ధి కార్యక్రమంలో విశాఖ జనసేన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment