ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్లో అవకతవకలపై ఆరోపణలు.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
కడప / ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్లో రుణాల మంజూరులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, బ్యాంక్ సీఈఓ నిరంజన్ రెడ్డి వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని అడ్వకేట్ పద్మనాభరెడ్డి నల్లగారి (పద్దు) డిమాండ్ చేశారు.ఆయన...

