Tv424x7

Author : TV4-24X7 News

4997 Posts - 0 Comments
Telangana

డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇంట్లో ACB తనిఖీలు..

TV4-24X7 News
వందల కోట్ల ఆస్తులపై అనుమానాం ఏసీబీ అధికారులు మేడ్చల్–రంగారెడ్డి జిల్లాల డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ నివాసం సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలు,...
Telangana

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ACB దాడులు.. భారీగా నగదు, ఆస్తుల వెలికితీత

TV4-24X7 News
హైదరాబాద్ మెట్రోపోలీటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డు (HMWSSB)లో పనిచేస్తున్న రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్...
Andhrapradesh

లోన్ రికవరీ వేధింపులకు చెక్.. కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన RB

TV4-24X7 News
Iదేశవ్యాప్తంగా లోన్ రికవరీ పేరుతో కస్టమర్లపై జరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రుణగ్రహీతల గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు రక్షణ కల్పించేలా కొత్త మార్గదర్శకాలను విడుదల...
Andhrapradesh

ప్రొద్దుటూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ – 84 మంది లబ్ధిదారులకు రూ.71.20 లక్షల ఆర్థిక సహాయం

TV4-24X7 News
కడప / మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ప్రొద్దుటూరు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, 84 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.71,20,390...
Telangana

బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కోసం ఇన్‌ఛార్జిల నియామకం

TV4-24X7 News
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం అధినేత కేసీఆర్ ఇన్‌ఛార్జిలను ప్రకటించారు. డిజిటల్ ప్రక్రియలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జరగనుంది. 119 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను బీఆర్‌ఎస్ అధినేత నియమించారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలకు...
Andhrapradesh

కాంట్రాక్టర్ అతి తెలివి.. చిన్న వర్షానికే చెరువును తలపిస్తున్న రోడ్డు!

TV4-24X7 News
కడప/దువ్వూరు చిన్న సింగనపల్లి గ్రామంలో స్వల్ప వర్షానికే రోడ్డు చెరువును తలపించే పరిస్థితి నెలకొంది. రోడ్డుకు మొదలు, చివర భాగాలను వదిలి మధ్యలో మాత్రమే సీసీ (CC) రోడ్డు నిర్మించడం వల్ల వర్షపు నీరు...
Andhrapradesh

తెలంగాణ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కనీస వేతనాల పెంపు!

TV4-24X7 News
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం ఈ...
Andhrapradesh

విజయవాడలో రాత్రి ఇద్దరు యువకుల బీభత్సం.

TV4-24X7 News
నడిరోడ్డుపై పరస్పరం జీపులతో ఢీకొట్టుకున్న యువకులు.. భయాందోళనకు గురైన స్థానికులు, వాహనదారులు.లింగమనేని రోహిత్, బొల్లా ఓం బాల్య స్నేహితులు.. ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుతున్నారంటూ మొదలైన గొడవ.. తేల్చుకుందామంటూ ఫోన్లో సవాళ్లు.బొల్లా ఓం తో...
Andhrapradesh

దువ్వూరు సచివాలయంలో నిలిచిన సేవలు – ప్రింటర్ పనిచేయక ప్రజల తీవ్ర ఇబ్బందులు

TV4-24X7 News
దువ్వూరు, మే 21: వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం–1లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా సచివాలయంలోని ప్రింటర్ పనిచేయకపోవడంతో వివిధ...
Andhrapradesh

నీలాపురం యూనిట్ గోపులాపురంలో రైతులకు PMDS, విత్తన గుళికల తయారీపై శిక్షణ

TV4-24X7 News
దువ్వూరు, మే 21: దువ్వూరు మండలం నీలాపురం యూనిట్ పరిధిలోని గోపులాపురం గ్రామంలో రైతులకు PMDS (Participatory Managed Dry Sowing) విధానం మరియు విత్తన గుళికల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో...