Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

మద్యం తాగి డ్రైవింగ్, నిర్లక్ష్య వాహన నడిపినవారిపై కేసులు!

TV4-24X7 News
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు అర్బన్ సీ ఐ సురేష్ సోమవారం ప్రకటించారు. అదేవిధంగా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన నలుగురికి...
National

భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది..!

TV4-24X7 News
భారత్ మరో చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకుంది. తూర్పు లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డును నిర్మించి కొత్త రికార్డును సృష్టించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌ (BRO) ఆధ్వర్యంలో మిగ్ లా పాస్ వద్ద...
Andhrapradesh

అనంతపురం జిల్లా స్వచ్ఛతలో అగ్రస్థానం – స్వచ్ఛ ఆంధ్ర అవార్డు 2025!

TV4-24X7 News
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం రాష్ట్ర స్థాయి “స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు – 2025” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతపురం...
National

కోల్డిఫ్ కాఫ్ సిరప్ మృతి కేసు – నిర్లక్ష్యమే ప్రాణాంతకం!

TV4-24X7 News
మధ్యప్రదేశ్‌లో కోల్డిఫ్ కాఫ్ సిరప్ తాగి చిన్నారులు మరణించిన ఘటన దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటన వెనుక అధికారుల నిర్లక్ష్యం, కంపెనీ లాభం స్పష్టంగా బయటపడుతోంది. తయారీ సంస్థగా ఉన్న తమిళనాడుకు చెందిన ‘శ్రీసన్’...
Telangana

గిరయ్యగుట్ట తండాలో సర్పంచ్ అభ్యర్థి సంచలన ఆఫర్..! ఏంటో తెలుసా..?

TV4-24X7 News
ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షల విరాళం ఇస్తా..! — పాత్లవత్ నూరియా నాయక్ రంగారెడ్డి జిల్లా ఫరక్‌నగర్ మండలం గిరయ్యగుట్ట తండాలో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రామానికి చెందిన రైతు పాత్లవత్ నూరియా...
Andhrapradesh

పుణ్యక్షేత్రాల యాత్రకు ఒంగోలు మార్గంలో భారత్ గౌరవ్ రైళ్లు.

TV4-24X7 News
ఒంగోలు మార్గంలో పుణ్యక్షేత్రాల సందర్శకులకు భారత్ గౌరవ్ రైళ్లు నడుస్తున్నాయి అని సౌత్ స్టార్రల్ డైరెక్టర్ విగ్నేష్ సోమవారం తెలిపారు. ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే యాత్రికుల కోసం, ఈ రైళ్లు నవంబర్ నెలలో రెండు...
Andhrapradesh

మేధోమధనం ద్వారా పౌర సేవల నాణ్యత పెంపు: ముఖ్యమంత్రి సమీక్ష!

TV4-24X7 News
వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలను మరింత మెరుగుపరచడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు మేధోమధనం (Performance Audit) జరపాలని ఆదేశించారు. పౌరుల సంతృప్తి స్థాయి ప్రభుత్వానికి ముఖ్యమైన అంశమని...
National

పోలవరం ప్రాజెక్ట్ పనులను 2027కు పూర్తి చేయాలని లక్ష్యం!

TV4-24X7 News
కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయబడ్డాయి. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు, 2019–24 మధ్య జరిగిన ఆలస్యం, నష్టం తరువాత కూటమి ప్రభుత్వం 2024...
National

బీహార్ ర్యాలీలో ప్రశాంత్ కిశోర్ ఆదాయాన్ని వెల్లడించరు

TV4-24X7 News
బీహార్: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మరియు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్‌లోని ర్యాలీలో తన ఆదాయ వివరాలను ప్రకటించారు. గత మూడు సంవత్సరాలలో కంపెనీలు, వ్యక్తులు, రాజకీయ పార్టీలకు ఇచ్చిన...
Telangana

మెదక్ జిల్లా ప్రజావాణి కార్యక్రమం – 06 ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు..

TV4-24X7 News
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, ప్రజల నుండి వచ్చిన...