Tv424x7
Andhrapradesh

అనంతపురం జిల్లా స్వచ్ఛతలో అగ్రస్థానం – స్వచ్ఛ ఆంధ్ర అవార్డు 2025!

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం రాష్ట్ర స్థాయి “స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు – 2025” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా తరఫున స్వచ్ఛ జిల్లా అవార్డు – 2025ను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ స్వీకరించారు. ఈ అవార్డు జిల్లా ప్రగతిశీల పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత కార్యక్రమాలలో అగ్రస్థానం పొందినందుకు కల్పించబడింది.


Related posts

ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదల

TV4-24X7 News

రాజకీయానికి బంధుత్వం లేదు!

TV4-24X7 News

పులివెందుల: విపశ్యన ధ్యాన కేంద్రాన్ని సందర్శించిన వైయస్ సునీత

TV4-24X7 News

Leave a Comment