హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ప్రభావంతో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర రికార్డు స్థాయిలో 3743 డాలర్లకు చేరింది. డాలర్ విలువ రూ.88.30 వద్ద ఉండటంతో దేశీయంగా...
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (న్యూస్డెస్క్) తెలంగాణ మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన “మహాలక్ష్మి పథకం” ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున, అంటే సంవత్సరానికి రూ.30,000...
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి చెందిన ఇద్దరు కీలక నేతలు హతమయ్యారు. మృతులు:కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుకడారి...
అమరావతి : డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సందేశం ఇచ్చారు. వాహనదారులు కేవలం కొన్ని సెకన్ల ఓపిక లేకుండా ఓవర్టేక్ చేసే ప్రయత్నం...
దువ్వూరు పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచే భక్తులు భారీగా...
రాష్ట్ర ప్రభుత్వం PPP మోడల్ కింద ప్రైవేటీకరణలో అడుగులు వేస్తోంది. మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడం పై వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత, ఇప్పుడు గనుల శాఖ కీలక బాధ్యతలను కూడా ప్రైవేటుకు అప్పగించే నిర్ణయం...
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత, చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత కేసిఆర్ ను...
విజయవాడ: నగర ప్రఖ్యాతి గల కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేకంగా 12 రకాల మంగళసూత్రాలు భద్రపరచబడి ఉన్నాయి. దసరా సహా ప్రత్యేక ఉత్సవాల్లో మాత్రమే అమ్మవారికి వీటిని అలంకారంగా ధరిస్తారు. సాధారణ రోజుల్లో ఈ మంగళసూత్రాలు...
కొత్త జీఎస్టీ శ్లాబులపై స్పందించిన మాజీ సీఎం వైఎస్ జగన్ పన్నుల వ్యవస్థలో ఇదొక విప్లవాత్మక పరిణామం ప్రశంస సామాన్య ప్రజానీకానికి ఎంతో మేలు జరుగుతుందని వ్యాఖ్య ప్రయోజనాలు తుది వినియోగదారులకు చేరాలని ఆశాభావం...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై బుల్డోజర్లతో దాడులు చేస్తోందని, ఇది హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖచ్చితంగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన...