ఓకే ఒక్క పోస్టుతో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ సస్పెండ్…
అమరావతి: అధికారి సస్పెండ్రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్పై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సుభాష్ తన ఫేస్బుక్ ఖాతాలో అమరావతి ముంపు ఫోటోలు...

