Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Andhrapradesh

ఓకే ఒక్క పోస్టుతో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ సస్పెండ్…

TV4-24X7 News
అమరావతి: అధికారి సస్పెండ్రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌పై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సుభాష్ తన ఫేస్‌బుక్ ఖాతాలో అమరావతి ముంపు ఫోటోలు...
AndhrapradeshPolitical

తల్లి అవమానం మర్చిపోలేను.. గౌరవం మాటలతో మీరెవరు?” – లోకేష్

TV4-24X7 News
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ వేడి చల్లారడం లేదు. వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “మా తల్లిని నిండు సభలో అవమానించినప్పుడు మీకు గుర్తు రాలేదా?...
Telangana

గొడ్డలితో మహిళ పై దాడి…. కారణం తెలిస్తే షాక్…

TV4-24X7 News
ఖమ్మం, ఖానాపురం: ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కిటికీలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్న బానోత్ రుక్మిణీపై సహోద్యోగి రవి గొడ్డలితో దాడి చేశాడు. సహోద్యోగి కర్రీ...
Telangana

చిన్నశంకరంపేటలో షాక్: ఏడాదున్న బర్రె దూడపై అత్యాచారం

TV4-24X7 News
మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట: ఆదివారం రాత్రి స్థానిక రైతు సిద్దిరాములు పొలంలోని షెడ్డులో తీవ్రమైన ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కి చెందిన రోహిత్ అనే వ్యక్తి, సిద్దిరాములు షెడ్డులో ఉంచిన ఏడాది వయస్సున్న బర్రె దూడపై...
Andhrapradeshఆరోగ్యం

చేపలు, రొయ్యలు తినండి: CM చంద్రబాబు

TV4-24X7 News
: CM చంద్రబాబు సూచనఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఆరోగ్య సూచనలు ఇచ్చారు. వారంలో కనీసం ఒకసారి చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి తెలిపారు,...
Telangana

కేంద్రం జీఎస్టీ సంస్కరణలపై కాంగ్రెస్ విమర్శలు

TV4-24X7 News
హైదరాబాద్, Sep 23, 2025: కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే, కేంద్రం జీఎస్టీ సంస్కరణలను పాత సమస్యలకు పరిష్కారం ఇవ్వలేదని విమర్శించారు. ఖర్గే గారు తెలిపారు, కేంద్రం జీఎస్టీని సింపుల్...
AndhrapradeshTelangana

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TV4-24X7 News
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం తీవ్రతరం చేస్తుంది. ఇప్పటికే పలుచోట్ల కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని దెబ్బతీయగా, రాబోయే రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం...
Telangana

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై తీవ్ర విమర్శలు..

TV4-24X7 News
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్‌లో ఆమె వ్యాఖ్యలో, మోదీ 8 సంవత్సరాల పాలనలో సమీకరించిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ భారం...
National

సరదా కోసం సాహసం… ఏమి చేసాడో తెలిస్తే షాక్….

TV4-24X7 News
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ బాలుడు అనూహ్యమైన సాహసం చేసాడు. ఢిల్లీకి బయల్దేరే విమానం ల్యాండింగ్ గేర్ (Landing Gear) లో దాక్కుని ప్రయాణానికి ప్రయత్నించాడు. విమాన ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక, విమానం కింద అనుమానాస్పదంగా...
Crime NewsTelangana

కొత్తగూడెంలో దారుణ హత్య….

TV4-24X7 News
కొత్తగూడెం గణేష్‌ టెంపుల్‌ ఏరియాలో అర్ధరాత్రి భయానక హత్య జరిగింది. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావు (గౌతంపూర్ ఏరియా)ను గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. సమాచారం ప్రకారం,...