Tv424x7
Telangana

గొడ్డలితో మహిళ పై దాడి…. కారణం తెలిస్తే షాక్…

ఖమ్మం, ఖానాపురం:

ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కిటికీలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్న బానోత్ రుక్మిణీపై సహోద్యోగి రవి గొడ్డలితో దాడి చేశాడు.

సహోద్యోగి కర్రీ అడిగినపుడు రుక్మిణీ తాను తినదని చెప్పడంతో రవి కోపానికి దారితీశాడు. గొడ్డలితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేసిన రవి ఆ సంఘటన తర్వాత పారిపోయాడు.

స్థానికులు వెంటనే రుక్మిణీని ఆసుపత్రికి తరలించి, ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

పొలీసులు ప్రజలకు చిన్న వివాదాలను పెద్ద హింసగా మలచుకోవద్దని హెచ్చరించారు

Related posts

నేడు సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ విచారణ

TV4-24X7 News

లారీ- ఆర్టీసీ బస్సు ఢీ.. విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ట్రాఫిక్‌ జామ్

TV4-24X7 News

తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

TV4-24X7 News

Leave a Comment