Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Telangana

హైదరాబాద్‌కు గోదావరి నీరు.. రూ.2,085 కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న రాంకీ..!!

TV4-24X7 News
హైదరాబాద్: దేశంలో ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్థలలో ఒకటైన రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) నుండి రూ.2,085 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఒప్పందం...
National

భారతీయులకు పిడుగులాంటి వార్త..

TV4-24X7 News
అమెరికా (USA)లో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) హెచ్‌-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సీమ పంది మొకం...
Telangana

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: చంద్రబాబు ప్రచారాలపై ప్రతిక్రియ!!

TV4-24X7 News
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తాజాగా yaptığı వ్యాఖ్యలలో చంద్రబాబు నాయుడి పై షార్ప్ వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పారు, “చంద్రబాబు, నేను ఒకటేనని ప్రచారం చేస్తున్నారు. అందుకే కేటీఆర్‌, లోకేష్ కలిశారని ప్రచారం...
National

✒️తగ్గేదే లేదు అంటున్న భారతీయులు.. ఎందుకో తెలుసా…?

TV4-24X7 News
ముంబై:ఈరోజు లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 17 కోసం యువత పోటీ పడుతున్నారు. ముంబైలోని BKC ఏరియాలో స్టోర్‌ బయట భారీ రద్దీ కనిపించింది. గంటల తరబడి క్యూలో నిలబడ్డ యువకులు ఒకరినొకరు తోసుకుంటూ...
Andhrapradesh

ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు…సమాచారం…

TV4-24X7 News
రాయలసీమలో ఇవాళ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాల అవకాశం ఉన్న జిల్లాలుకర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి,...
National

జపాన్‌లో వైరల్‌ లవ్‌స్టోరీ…

TV4-24X7 News
జపాన్‌లో వయస్సు తేడాను లెక్క చేయని ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 63 ఏళ్ల అజరాషి అనే మహిళ, 31 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2020లో టోక్యోలోని...
Andhrapradesh

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్!!

TV4-24X7 News
జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భద్రతా దళాలు – ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 19న రాత్రి 8 గంటల సమయంలో నిఘా సమాచారం...
Sports

భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఒమన్!

TV4-24X7 News
అబుదాబి షేఖ్ జాయెద్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఆసియా కప్ 2025 గ్రూప్ మ్యాచ్‌లో భారత్, ఒమన్ తలపడ్డాయి. భారత్ 21 పరుగుల తేడాతో గెలిచినా… ఒమన్ ఆటతీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. 🔹 భారత్...
Telangana

నేటిలోగా ఉద్యోగుల వివరాలు అప్లోడ్ చేయాలి – ఆర్థికశాఖ ఆదేశాలు!

TV4-24X7 News
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ నేటిలోగానే (శనివారం) ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాలని ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల (సెప్టెంబర్‌) వేతనం వచ్చే నెల 1న...
Telangana

ఆటో కొనుగోళ్ల గడువు పొడిగింపు.,

TV4-24X7 News
హైదరాబాద్‌: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో కొత్త ఆటో రిక్షాల కొనుగోళ్లకు ప్రభుత్వం మరో నెల గడువు పొడిగించింది. జీవో నెం. 263 ప్రకారం 65,000 ఎలక్ట్రిక్‌, ఎల్పీజీ, సీఎన్‌జీ, రెట్రో ఫిట్టింగ్...