Tv424x7
Telangana

నేటిలోగా ఉద్యోగుల వివరాలు అప్లోడ్ చేయాలి – ఆర్థికశాఖ ఆదేశాలు!


తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ నేటిలోగానే (శనివారం) ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాలని ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల (సెప్టెంబర్‌) వేతనం వచ్చే నెల 1న సమయానికి విడుదల కావాలంటే, ప్రతి ఉద్యోగి వివరాలు తప్పనిసరిగా పంపాలని శాఖ స్పష్టం చేసింది. ఇకపై ప్రతినెల పదో తేదీలోగా సంబంధిత వివరాలను ఆన్లైన్‌లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని కూడా ఆదేశాల్లో పేర్కొంది.

వేతనాల సమయానుసార చెల్లింపుల కోసం ఈ చర్యలు కీలకమని అధికారులు తెలిపారు.

Related posts

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

TV4-24X7 News

హైదరాబాద్ యువకుడు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి..

TV4-24X7 News

రైతుల గోస విని వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

TV4-24X7 News

Leave a Comment