Tv424x7

Author : TV4-24X7 News

4998 Posts - 0 Comments
Telangana

త్వరలో గ్రూప్-2 ఫలితాలు – TGPSC సన్నాహాలు వేగవంతం!!

TV4-24X7 News
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 సర్వీసుల పోస్టుల తుది ఫలితాల విడుదలకు టీఎస్పీఎస్సీ (TGPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల అర్హతలు, వారు సమర్పించిన ఆప్షన్లు వంటి అంశాలను...
Crime NewsTelangana

మామూలు కేటుగాళ్లు కాదు …ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ స్కాం

TV4-24X7 News
హైదరాబాద్‌: సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్ముపై కన్నేసిన మోసగాళ్ల గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన పొట్ల రవి అనే వ్యక్తి ఈ స్కామ్‌కు సూత్రధారి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిస్టర్ పేషీలో...
Andhrapradesh

నర్మెట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ట్రయల్‌ రన్ విజయవంతం!!

TV4-24X7 News
సిద్దిపేట జిల్లా నర్మెట శివార్లలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ శుక్రవారం విజయవంతంగా ట్రయల్‌ రన్ పూర్తి చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలో అంకురార్పణ జరిగిన ఈ ప్రాజెక్టు, మాజీ...
National

భవిష్యత్తు కోసం ఉప్పెనై లేచిన నేపాల్ యువత..

TV4-24X7 News
కాట్మండు, నేపాల్‌లో యువత ఆగ్రహం అగ్నిపర్వతంలా విరుచుకుపడింది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై నిషేధం విధించడంతో జెన్‌జీ యువత వీధుల్లోకి దూకింది. శాంతియుత నిరసనలపై సైన్యం, పోలీసులు...
Andhrapradesh

✒️వైఎస్ జగన్ సోదరుడి కంపెనీలపై దాడులు..

TV4-24X7 News
అమరావతి : లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో భాగంగా సిట్‌ భారీ సోదాలు జరిపింది. సీఎం వైఎస్‌ జగన్‌ సోదరుడు వైఎస్‌ అనిల్‌ రెడ్డికి చెందిన 10 కంపెనీలపై సిట్‌ దాడులు చేసింది. లిక్కర్‌ స్కామ్‌లో...
National

మణిపూర్‌లో ఉగ్రదాడి – ఇద్దరు అస్సాం రైఫిల్స్ సైనికుల మృతి

TV4-24X7 News
మణిపూర్‌లో మళ్లీ ఉగ్రవాదుల దాడి జరిగింది. బేస్ క్యాంప్ వైపు వెళ్తున్న సైన్యం వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు....
Andhrapradesh

దసరా బందోబస్తు సమీక్ష – ఎస్.పి. షెల్కే నచికేత్‌..

TV4-24X7 News
ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు పట్టణంలో దసరా ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్.పి. షెల్కే నచికేత్ విశ్వనాథ్‌ (ఐపీఎస్‌) శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డి.ఎస్.పి. కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సబ్‌ డివిజన్‌ సి.ఐలు,...
Andhrapradesh

వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు… ఏంటో తెలుసా..?

TV4-24X7 News
అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీస్తే ఎన్నికలకే సిద్ధమంటూ వైఎస్‌ జగన్‌ హెచ్చరిక. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తామని స్పష్టం. ప్రతిపక్ష హోదా విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని...
Cinima NewsTelangana

జూ.. ఎన్టీఆర్ కి గాయాలు…

TV4-24X7 News
హైదరాబాద్‌: ప్రఖ్యాత హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ యాడ్ షూటింగ్ సందర్భంగా స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు కొన్ని గాయాలు అయినప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన టీమ్‌ తెలిపింది.జూ.ఎన్టీఆర్‌...
Andhrapradesh

జగన్ అసెంబ్లీకి వెళ్లేందుకు రాజీనామా చేయాలని హెచ్చరిక!!

TV4-24X7 News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా విషయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు...