➡️ Lucknowలో 14 ఏళ్ల బాలుడు Free Fire గేమ్లో ₹13 లక్షలు ఖర్చు చేసి ప్రాణాలు కోల్పోయాడు.➡️ కుటుంబం మొత్తం పొదుపు డబ్బులు ఖర్చైపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉంది.➡️ ఇది గేమింగ్ వ్యసనం...
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (RTPP) స్టేజ్-1 కోసం 1992లో భూ సేకరణలో భూమిచ్చిన వ్యక్తులకు ఇచ్చిన ఉద్యోగ హామీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కడప జిల్లా ముద్దరూర్ గ్రామానికి చెందిన రామసుబ్బయ్య...
సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి సమీపంలో కల్వర్టు మోరీ కింద ఒక వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. వయసు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్యనున్నాడని అంచనా. వివరాలు తెలిసిన వారు లేదా సంబంధిత వ్యక్తులు...
నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల మాగం నాగమణి, నందిగామలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, కాలేజీ నుంచి ఇంటికి రాగానే అకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలి మృతి...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన 17 కొత్త మెడికల్ కాలేజీలలో 10 కాలేజీలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంలో నడపడానికి కేబినెట్లో ఆమోదించింది. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి యువతను వైద్య...
లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో విజయదశమి శుభాకాంక్షలతో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను హైడ్రా సిబ్బంది తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ ఆగ్రహం...
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే...
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. జిల్లాకు చెందిన మంత్రి వివేక్ తన సొంత ప్రాంతంలో జాతీయ జెండా కూడా ఎగురవేయలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాలలో ఏకైక మంత్రిగా ఉన్నప్పటికీ, ఆగస్టు...
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కార్పొరేటర్లు నేటి నుంచి అధ్యయన యాత్రను ప్రారంభించారు. ఈ నెల 24న తిరిగి నగరానికి చేరుకోనున్నారు. ఈ యాత్రలో భాగంగా రేపు కార్పొరేటర్లు జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ను...
జీతాలు, మెయింటైనెన్స్ కలిపి ప్రతీ నెల రూ.7.5 కోట్లు స్వాహా ఒక మంత్రి కూతురు ప్రమేయంతో జరుగుతుందని ఆరోపణలు రాష్ట్రంలో 108 అంబులెన్సుల నిర్వహణలో వెలుగు చూసిన భారీ స్కామ్ ఉద్యోగులను 20 రోజులు...