Tv424x7
Andhrapradesh

సోమందేపల్లి– మరణించిన వ్యక్తి గురించి సమాచారం!!

సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి సమీపంలో కల్వర్టు మోరీ కింద ఒక వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. వయసు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్యనున్నాడని అంచనా.

వివరాలు తెలిసిన వారు లేదా సంబంధిత వ్యక్తులు సోమందేపల్లి PSI రమేష్ బాబు (9440796843) కు సంప్రదించవలసిందిగా authorities కోరుతున్నారు.

Related posts

హిందీ నేర్చుకుంటే మంచిదని చెప్పడం కూడా తప్పేనా ?

TV4-24X7 News

టీటీడీ పాలకమండలి నియామకం.. పునరాలోచనలో సర్కార్

TV4-24X7 News

విశాఖ కె.జి.హెచ్ అఫీషియల్ కాలనీలో దారుణ హత్య

TV4-24X7 News

Leave a Comment