Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళన.


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన 17 కొత్త మెడికల్ కాలేజీలలో 10 కాలేజీలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంలో నడపడానికి కేబినెట్‌లో ఆమోదించింది. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి యువతను వైద్య విద్యకు దూరం చేస్తుందనే ఆరోపణలు రాగా, ప్రజారోగ్య రంగంలోనూ ప్రతికూల ప్రభావం చూపుతుందని విమర్శలు వ్యక్తం అయ్యాయి.

విమర్శకులు పేర్కొంటున్నారు, ప్రభుత్వ నిధులతో నిర్మాణం అయ్యే కాలేజీలలో కేవలం 20 శాతానికి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఇచ్చడం అన్యాయమని. ప్రైవేట్ సంస్థలు లాభాల కోసం మాత్రమే పనిచేస్తాయని, సీట్లను భారీ ధరలకు అమ్మే అవకాశం ఉంటుందని.

గతంలో వైసిపి ప్రభుత్వం కూడా కొన్ని కాలేజీలలో “సెల్ఫ్ ఫైనాన్స్” సీట్లు ప్రవేశపెట్టి లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టిందని, టిడిపి–జనసేన ప్రభుత్వం ఆ హామీలు రద్దు చేయకపోవడంతో ప్రైవేటీకరణ దారిని ఎంచుకున్నారని విమర్శలు ఉన్నాయి.

ప్రకటనల ప్రకారం, ఈ విధానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, వికలాంగులు, పేదలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రజలు మరియు యువత ప్రతికూలతను వ్యక్తం చేయాలని సూచిస్తున్నారు.

Related posts

RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్

TV4-24X7 News

పుష్ప నటుడు జగదీశ్ ను అరెస్ట్

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు…

TV4-24X7 News

Leave a Comment