Category : National
ప్రధాని మోదీకి కోహ్లీ కృతజ్ఞతలు
ప్రధాని మోదీకి కోహ్లీ కృతజ్ఞతలు టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం ప్రధాని మోదీ జట్టు సభ్యులతో మాట్లాడి...
యూజర్లకు జియో మరో షాక్!”
యూజర్లకు జియో మరో షాక్!ఇప్పటికే టారిఫ్లు పెంచిన జియో 2 పాపులర్ ప్లాన్స్లను తొలగించి తన యూజర్లకు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూజర్లు ఎక్కువగా వాడే రూ.395, రూ.1,559 ప్లాన్లను తొలిగించిందట. కొత్త...
గ్యాంగ్ రేప్ చేస్తే మరణశిక్ష?
కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు నేటి నుంచి అమలు కానున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కొన్ని కేసుల్లో శిక్షలు కఠినం అవుతాయి. చిన్నారులపై సామూహిక అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష...
భారత్ లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు..!
ప్రపంచంలో పెళ్లిళ్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. ఆహారం, కిరాణా తర్వాత వివాహాల కోసమే...
25 మంది తమిళ జాలర్లు అరెస్ట్
25 మంది తమిళ జాలర్లు అరెస్ట్ తమిళనాడుకు చెందిన 25 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ తాజాగా అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లోకి వచ్చారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకుంది. ఆ మత్స్యకారులంతా...
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
చమురు కంపెనీలు ప్రజలకు గుడ్ న్యూస్ అందించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.31లు తగ్గించాయి. తగ్గిన ధరలు...
10 రూ నాణ్యదానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు
👉IPC సెక్షన్ 124A10 & 20 రూపాయల నాణేలు చెల్లవు అనే విధంగా అందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటి తప్పుడు పనికి వెళ్లకండి.ప్రభుత్వం గుర్తించిన ఈ నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం అవుతుందని...
కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో (2024 జనవరి–డిసెంబర్) 3.4 శాతం మేర పెరిగి రూ.171.78 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు త్రైమాసికం చివరికి (2023 అక్టోబర్–డిసెంబర్)...
రేపటి నుంచి అమల్లోకి 3 కొత్త చట్టాలు
రేపటి నుంచి అమల్లోకి 3 కొత్త చట్టాలుభారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అనే మూడు కొత్త చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశంలో...
సరిహద్దులో పాక్ సైన్యం కాల్పులు… దీటుగా సమాధానం ఇచ్చిన భారత ఆర్మీ
జమ్ము: సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు ఒడిగట్టింది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం(జూన్28) రాత్రి పాక్సైన్యం కాల్పులకు దిగింది.దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.క్రిష్టఘాటి సెక్టార్ వద్ద సరిహద్దు వద్ద...

