Category : Political
తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమావేశం…
హన్మకొండ: రేపు ఉదయం 11 గంటలకు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై దిశ నిర్దేశం చేయనున్నట్లు...
తాడేపల్లిలో జగన్తో విఆర్ రామిరెడ్డి భేటీ…. ఎందుకో తెలుసా…?
తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిను తాడిపత్రి మాజీ వైసీపీ ఇన్చార్జ్ విఆర్ రామిరెడ్డి కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ...
నగరంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగింపు వివాదం… ఏంటో తెలుసా…
లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో విజయదశమి శుభాకాంక్షలతో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను హైడ్రా సిబ్బంది తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ ఆగ్రహం...
“ప్రజల ఆరోగ్యం కన్నా పార్టీ ఆఫీస్ ముఖ్యం అన్నట్టేనా?”..
రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ పనులు ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రంలోనే అన్ని మెడికల్ కాలేజీలను తానే కట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి, రాజమహేంద్రవరం కాలేజీ విషయంలో...
ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి.. గోవాలో టీపీసీసీ చీఫ్ పర్యటన…
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ రాజకీయ ఆసక్తి పెరుగుతోంది. ఢిల్లీకి వెళ్తున్నానని చెబుతూ గోవాకు వెళ్లిన ఆయనపై బీజేపీ నేతలు కొత్త ఆరోపణలు చేశారు. భవిష్యత్తులో బీసీ సీఎం కుర్చీపై...
పతాక స్థాయికి కూటమి….:
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయింది. ఈ సందర్భంలో కూటమి బలం, సమన్వయాన్ని ప్రజల ముందుకు చాటిచెప్పేందుకు ఈనెల 10వ తేదీ (బుధవారం) అనంతపురం వేదికగా “సూపర్ సిక్స్ –...
జగన్కు షాక్ – వైఎస్ వారసుడి ఎంట్రీ!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో హాట్ టాపిక్. వైఎస్ కుటుంబ వారసుడు రాజారెడ్డి త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. ➡️ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవల తల్లి, అమ్మమ్మతో కలిసి...
నేడు 53వ సారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డ
రేపు ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈరోజు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రాత్రి ఢిల్లీకి బయలుదేరుతున్నారు.ఇది ఆయన 53వ ఢిల్లీ పర్యటన. 👉 రేపు...
బీసీలే టార్గెట్గా కవిత, మల్లన్న పార్టీలు?
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కదలికలు మొదలయ్యాయి. బీసీ ఓటు బ్యాంక్ను ఆకర్షించేందుకు కొత్త పార్టీలు రంగంలోకి దిగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓవైపు ప్రజాదరణ పొందిన యూట్యూబర్ తీన్మార్ మల్లన్న ఈ నెల...
బెయిల్ వచ్చినా….. ప్రభుత్వం జైల్లోనే ఉంచ్చారంట…..
అమరావతి:తాజాగా బెయిల్ వచ్చినా ప్రభుత్వం జైల్లోనే బంధించిందంటూ ధనుంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 👉 “బెయిల్ వచ్చినా మమ్మల్ని జైల్లోనే బంధించారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదు. మళ్లీ కొత్త కేసులు పెట్టి జైల్లో...

