తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిను తాడిపత్రి మాజీ వైసీపీ ఇన్చార్జ్ విఆర్ రామిరెడ్డి కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ ప్రతిష్టను బలోపేతం చేసే చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

