మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ గారి కృషికి రైతులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుని,రైతులలో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిన ఎస్పీ గారిని “రైతు బాందవుడు”గా కీర్తించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మోద్గులగూడెం గ్రామంలో రైతులు ఎస్పీ గారి ప్లెక్సీకి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రైతుల సమస్యల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఎస్పీ గారి సేవలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

