Category : Telangana
కేంద్ర హోం సహాయ మంత్రి ఇల్లు ముట్టడించిన విద్యార్థి సంఘాలు
కరీంనగర్ జిల్లా:జూన్ 23కరీంనగర్ లో ఉద్రిక్తత నెల కొంది. కేంద్ర హోం సహాయ మంత్రి సంజయ్ ఇల్లును ముట్టడించారు. నీట్ పరీక్ష రద్దుపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో...
కాంగ్రెస్ పార్టీ లోకి గంగుల కమలాకర్
కరీంనగర్ జిల్లా :-బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్లోకి మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడ ముందే...
హైదరాబాద్ లో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతొ భారీ మోసం
హైదరాబాద్:గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాలు ఆశ చూపి 500 మంది వరకు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ అనే వ్యక్తి మోసం...
వివేకా హత్య కేసు విచారణ వాయిదా
TG: వివేకా హత్య కేసు విచారణ వాయిదా పడింది. సీబీఐ కోర్టు విచారణను వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది. సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్పైనా వాదనలు జరిగాయి. సీబీఐ అభియోగపత్రంలోనూ...
తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం: కేటీఆర్
తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం: కేటీఆర్తమిళనాడులో కల్తీ మద్యం తాగి దాదాపు 50 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
నారాయణ కాలేజీ గోడ దూకేందుకు ప్రయత్నించి విద్యార్థి మృతి
హైదరాబాద్ :-ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదం డ్రులు తనను హాస్టల్ ల్లో...
చిలకలగూడలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్
చిలకలగూడ పిఎస్ పరిధిలో గురువారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇకమీదట ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావొద్దన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనుదీప్ వారికి పలు సూచనలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి విలువైన...
20 నుంచి గ్రూప్-4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
గ్రూప్ -4 ఉద్యోగాలకు షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతోపాటు పబ్లిక్ గార్డెన్స్లోని తెలుగు విశ్వవిద్యాలయంలోనూ...
_రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా ను నియమిస్తూ శనివారం తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్ల కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న...
మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్గా బి.విజయేంద్ర నియామకం
*మహబూబ్ నగర్:- హైదరాబాద్ ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీ గా పనిచేస్తున్న బి.విజయేంద్ర ను మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.గత సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి ఇక్కడ పని...

