Category : Telangana
ఆకాశానందుతున్న కూరగాయలు, ఉల్లి ధరలు…
ఆకాశానందుతున్న కూరగాయలు, ఉల్లి ధరలు… సామాన్యులకు పట్ట పగలు చుక్కలు….. సహజంగా వేసవి రాగానే కూరగాయల ధరలు పెరుగుతాయి. వర్షాకాలం ప్రారంభం కాగానే ధరలు కాస్త తగ్గుతాయి. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా...
తెలంగాణ-బంగాళాఖాతం మధ్య ఆవర్తన ద్రోణి: ఐఎండీ
హైదరాబాద్, జూన్ 14 : రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని తెలిపారు. ఈ నెల 5న...
భర్త కండ్ల ముందే కొడుకు కోసం భార్య ప్రాణత్యాగం
కొడుకు నీళ్లలో మునిగి కొట్టుకుపోతుంటే కాపాడాలని కన్నతల్లి చేసిన ప్రయత్నంలో ఆమె కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు భార్య, కుమారుడితో ఆనందంగా గడిపిన ఆ వ్యక్తి కళ్లెదుటే వారు నీళ్లలో...
లేబర్ కమిషనర్ దృష్టికి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ లేబర్ కమిషనర్ కృష్ణా ఆదిత్యను సోమవారం ఐఎన్టీయుసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు,...
తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్
తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా హెపటైటిస్ విస్తరిస్తోంది. తీవ్రమైన కాలేయ వ్యాధికి ఇది కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఏపీలో ఒక్క ఫిబ్రవరి నెల...
ఫేస్బుక్లో పరిచయమై.. రూ. 41.28లక్షలకు కుచ్చుటోపి
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ డాక్టర్(బేరియాట్రిక్ సర్జన్)ను ఫేస్బుక్లో పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు.. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.41.28లక్షలు కొల్లగొట్టాడు. మోసపోయినట్లు గుర్తించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల...
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నకిలీ VIP పాసులు
భక్తులకు నకిలీ VIP పాసులను అంటగట్టిన గుర్తుతెలియని ఓ ప్రబుద్ధుడు అవాక్కైన ఆలయ ఈవో విజయ రామారావు హోంగార్డ్ సిబ్బంది నిర్మల్ జిల్లా :-బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మొట్టమొదటి సారిగా...
_రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు
హైదరాబాద్:- తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 13 వరకు జరగను న్నాయి.మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అప్లై చేసుకున్నట్లు కన్వీనర్ అరుణ...
ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు...
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో...

