Category : Telangana
జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు?
హైదరాబాద్:మే 31జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు?టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్ రెండో వారంలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పెండింగ్లో ఉన్న పండిట్, పీఈటీలకూ బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఎన్నికల...
జూన్ 3 నుంచి19 వరకు బడిబాట కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్రము లో బడిబాట కార్యక్రమాన్ని తొలుత జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిం చాలని భావించింది. కానీ ఈ తేదీలను విద్యాశాఖ రీ షెడ్యూల్ చేసింది. బడి బాటలో భాగంగా...
నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ.
⚪ హైదరాబాద్ ◻️ నేడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ.. ◻️ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి నూతన అధ్యక్షులు నియామకం, భవిష్యత్ లో...
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బురుగుడ గ్రామ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద గల బ్యాగ్ లో 50 కేజీల నిషేధిత బీటీ...
ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్..!
వరంగల్ (జిల్లా న్యూస్ ప్రతినిధి) : జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జ్యోతిర్మయి జోనల్...
చార్మినార్ దగ్గరకు కేటీఆర్..
రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగించారంటూ బీఆర్ఎస్ అభ్యంతరం.. కేసీఆర్ పేరు వినపడకూడదనే మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.. హైదరాబాద్ అంటే అందరికి గుర్తొచ్చేది చార్మినార్.. ఇక, చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి ఒక్క...
_ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. పార్టీలు మారిన నేతల్లో ఉత్కంఠ_
లోక్ సభ ఎన్నికలు ఫలితాలు గడువు సమీపిస్తుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసిన మనం...
రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయం:మందకృష్ణ
ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసి అధికారంలోకివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డినిరాబోయే రోజుల్లో గద్దె దింపడం ఖాయం అనిఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. జూన్ 11లోగా ఎస్సీ, ఎస్టీ, బీసీరిజర్వేషన్ల పెంపుపై...
అంగట్లో సరుకుల్లా ముక్కుపచ్చలారని చిన్నారులు
💥 హైదరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన నిజాలు. 💥 మేడ్చల్ జిల్లా మేడపల్లి లో తీగలాగితే డొంకంతా కదిలింది. ఢిల్లీ, పుణె కేంద్రంగా పిల్లల విక్రమ ముఠా దందా యధేచ్చగా కొనసాగుతోందని పోలీసుల...
కేసు నమోదు చేసిన పోలీసులుకేసు నమోదు చేసిన పోలీసులు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో కిరాణా దుకాణాలపై పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అంబర్ ప్యాకెట్లు, గుట్కాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు గూడూరు సీఐ బాబురావు తెలిపారు. నిషేధిత...

