Category : Telangana
ACP ఇంట్లో ACB దాడులు
హైదరాబాద్లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ మంగళవారం సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఇంటితో...
నేడు ఖమ్మంజిల్లాలో కేటీఆర్ పర్యటన…
హైదరాబాద్ :-తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగం గా...
రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి
తెలంగాణ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలంలో రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మరణించారు. కాగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని...
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ప్రియుడి
ప్రియుడి మోజులో ఓ భార్య తన భర్తను దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్లో జరిగింది. మధురానగర్ శిఖర అపార్ట్మెంట్స్ లో విజయ్ కుమార్(40), శ్రీలక్ష్మి(33) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే...
కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదు
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- 2023లో తనకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి కేఏ పాల్...
మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు
హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై గురువారం తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన...
జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్
బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్ స్కామ్ కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ED ఛార్జ్షీట్ ఫైల్ చేసింది.హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక...
ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ
హైదరాబాద్:మే 15 తెలంగాణ ఆర్టీసీ సంస్థలో త్వరలో 2వేల డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు నోటిఫి కేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్ తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి...
రూ.500 బోనస్ ఇచ్చే వరకు వదిలిపెట్టం: హరీష్ రావు
ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చే వరకు వదిలిపెట్టమని, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కరెంట్ కోతల...
హైదరాబాద్ జూలో బెంగాల్ టైగర్ అభిమన్యు మృత్యువాత
హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం సాయంత్రం మృత్యువాత పడింది. తొమ్మిదేళ్లప్రాయం ఉన్న తెల్లపులి అభిమన్యుకు గతేడాది ఏప్రిల్లో ‘నెఫ్రిటీస్’ కిడ్నీ సంబంధమైన జబ్బు...

