Tv424x7
Telangana

మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై గురువారం తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారులో వెళ్తున్న క్రమంలో మాధవి లతపై దాడికి యత్నిచ్చినట్లు తెలిపారు.

Related posts

శివమొగ్గలో విషాదం.. తల్లి-కుమార్తె మృతి

TV4-24X7 News

గాజులరామారంలో ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ తీవ్ర స్పందన!!

TV4-24X7 News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత!!

TV4-24X7 News

Leave a Comment