Tv424x7
Andhrapradesh

పంపాన వారి మాతృ దినోత్సవ వేడుకలు

విశాఖపట్నం పెదవాల్తేరు పంపాన వంశస్తులు,మీనా, లీనా ఆత్మీయ,అనుబంధం కలయికలో ఎంవీపీ కోలని లో ఉన్న ఆహా సమావేశం హాలులో మాతృమూర్తి దినోత్సం సందర్భంగా,మాతృమూర్తులకు, పాదభిశేకం అంగరంగ వైభవంగా,ఆనందంగా,సంతోషంగా జరిగినాయి. మాతృమూర్తుల దీవెనలతో, పిల్లల ఆటపాటలతో, మహిళల అంత్యాక్షరిలతో, సరదాగా, వినోదంగా, పసందైన విందుకార్యక్రమం జరిగినది, ఈ కార్యక్రమం లో పంపాన. మాతృుముార్తులు,శ్రీమతులు, ,సులోచన,లక్ష్మి, సావిత్రి, అనంత లక్ష్మి,చిన, లక్ష్మి, మరియు,ఆనంద్, ప్రసాద్, శివా, వెంకట్,కుమార్, రవితేజ, నగేష్, శ్రీధర్, కిషోర్, విజయ్, రాజేష్, నవీన్ ,సాయి గణేష్, పద్మ, జ్యోతీ,పద్మని, దివ్యా, సుధా,,రామకుమారి,మీనా, లీన, అరుణా, లీలా, సునీత,లావణ్య, రాధ, అశ్వనీ, సాయి,నూతన దంపతులు అవినాష్, చాందిని. పిల్లలతో పంపాన కుటుంబ సభ్యులు 50 మంది కి పైగా పాల్గొన్నారు.

Related posts

ఆర్మీ అభ్యర్థులకు చిత్రహింసలు.. స్పందించిన నారా లోకేశ్ మొదలైన పోలీసుల దర్యాప్తు

TV4-24X7 News

కానిస్టేబుల్ స‌త్య‌కుమార్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా అందజేసిన సీఎం

TV4-24X7 News

చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం..

TV4-24X7 News

Leave a Comment