Tv424x7
Andhrapradesh

శ్రీశైలంలో బులెట్స్ బాంబులు కలకలం

శ్రీశైలం సామ్రాట్ : నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వాసవీ సత్రం ఎదురు రోడ్డు దివైడర్ పై తొమ్మిది పెద్ద సైజు బుల్లెట్స్, నాలుగు చిన్న సైజ్ బులెట్స్ ప్రత్యక్షం కావడం తో కలకలం రేపింది, గుర్తు తెలియని వ్యక్తులు బులెట్స్ వదిలి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది,బులెట్స్ ను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్న పోలీసులు, బులెట్స్ తో పాటు నాలుగు బాంబులు కూడా ఉన్నాయి.

Related posts

సీఎం జగన్, అవినాష్ రెడ్డిలపై విరుచుకుపడ్డ వై.యస్. సునీత

TV4-24X7 News

TDP అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

TV4-24X7 News

Leave a Comment