ఆంధ్రప్రదేశ్ : ఆధునిక సాంకేతికతకు అమరావతిని కేరాఫ్గా నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. వందేళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవరూ అందుకోలేని భవిష్యత్ నగరంగా అమరావతి ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.
previous post

