Tv424x7
Andhrapradesh

జగన్ ను చూస్తేనే కూటమికి భయం

ఏపీ: మాజీ సీఎం జగన్ను చూస్తే కూటమి నేతలకు భయమని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అందుకే రైతుల వద్దకు జగన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించాలని కూటమి ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అంతేకాదు, జనసేన, టీడీపీ నేతలు జగన్ పర్యటన రద్దు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ చిత్తూరు జిల్లాకు జగన్ రావడం ఖాయమని, మామిడి రైతులను కలవడం పక్కా అని అన్నారు.

Related posts

ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్యాయత్నం!!

TV4-24X7 News

తిరుపతిలో 15 ఏనుగుల బీభత్సం.. అన్నదాతల కన్నీరు…

TV4-24X7 News

మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన ఆఫీస్ ని మూసేసింది..!!

TV4-24X7 News

Leave a Comment