విశాఖపట్టణం దక్షిణ నియోజకవర్గం,31 వార్డు కనకల వీధి లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ మరిడీ మాంబ అమ్మవారి పండుగ మహోత్సవంలు సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం తో 31వార్డు టీడీపీ నాయకులు బత్తిన నవీన్ కుమార్ అమ్మవారి దర్శించుకొని అమ్మవారి అశీసులు పొంది,తీర్ధ ప్రసాదంలు స్వీకరించుట జరిగింది, ఆలయ కమిటీ వారు నవీన్ కుమార్ ని సత్కరించుట జరిగింది, ఈ కార్యక్రమం లో వార్డు టీడీపీ నాయకులు,ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొనడం జరిగింది.

