Tv424x7
Andhrapradesh

నూతనంగా వచ్చిన సచివాలయం సెక్రటరీ లు కి శుభాకాంక్షలు తెలిపిన విల్లూరి

విశాఖపట్నం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో ఉన్న సచివాలయం సెక్రెటరీ అందరు కూడా 35 వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ నూతనంగా వచ్చిన సచివాలయం సెక్రటరీ లు అందరూ వచ్చి కలవడం జరిగింది వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ…ప్రజలకి ప్రభుత్వానికి సంక్షేమానికి మధ్యవర్తిగా వారధిగా ఉన్న మీరందరూ కూడా పేద వారందరికీ కూడా ప్రభుత్వ సేవలను సర్వీసులు అందించాలని కార్పొరేటర్ సెక్రటరీ వారికి సూచించడం జరిగింది అలాగే రాబోయే P/4 బంగారు కుటుంబాలు సర్వే విజయవంతంగా జరగాలని చెప్పడం జరిగింది.

Related posts

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్..

TV4-24X7 News

ఆర్మీ అభ్యర్థులకు చిత్రహింసలు.. స్పందించిన నారా లోకేశ్ మొదలైన పోలీసుల దర్యాప్తు

TV4-24X7 News

రాజకీయాల్లో ‘పవన్’ అస్త్రం!

TV4-24X7 News

Leave a Comment