Tv424x7
Andhrapradesh

నూతనంగా వచ్చిన సచివాలయం సెక్రటరీ లు కి శుభాకాంక్షలు తెలిపిన విల్లూరి

విశాఖపట్నం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో ఉన్న సచివాలయం సెక్రెటరీ అందరు కూడా 35 వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ నూతనంగా వచ్చిన సచివాలయం సెక్రటరీ లు అందరూ వచ్చి కలవడం జరిగింది వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ…ప్రజలకి ప్రభుత్వానికి సంక్షేమానికి మధ్యవర్తిగా వారధిగా ఉన్న మీరందరూ కూడా పేద వారందరికీ కూడా ప్రభుత్వ సేవలను సర్వీసులు అందించాలని కార్పొరేటర్ సెక్రటరీ వారికి సూచించడం జరిగింది అలాగే రాబోయే P/4 బంగారు కుటుంబాలు సర్వే విజయవంతంగా జరగాలని చెప్పడం జరిగింది.

Related posts

సోమందేపల్లి– మరణించిన వ్యక్తి గురించి సమాచారం!!

TV4-24X7 News

గంగుల ఏ పార్టీ తరపున బరిలో దిగానున్నాడో

TV4-24X7 News

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

TV4-24X7 News

Leave a Comment