Tv424x7
AndhrapradeshPolitical

మంత్రి రజిని.. వ్యూహం ఫలించేనా.?

గుంటూరు :మంత్రి విడదల రజిని గుంటూరు వెస్ట్ ఇన్చార్జిగా YCP అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. ఇక్కడ గత 2 పర్యాయాలు టీడీపీ తరఫున మోదుగు వేణుగోపాల్ రెడ్డి, మద్దాలి గిరి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండగా, రజిని భర్త కాపు సామాజికవర్గం కావడంతో పక్కా వ్యూహంతోనే ఆమెను నియమించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మద్దాలి గిరితో పాటు పలువురు ఈ సీటు ఆశించారు.

Related posts

సూపర్ బగ్’ బాక్టీరియా ప్రాణాలు తీస్తుంది… ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్త

TV4-24X7 News

అధిష్టానం మేరకు నాలుగో లిస్టులో ఎవరి పేరు మాయమౌతుందో.. వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ.

TV4-24X7 News

వాసుపల్లి కి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన ముజీబ్ ఖాన్

TV4-24X7 News

Leave a Comment