హైదరాబాద్లో మరోసారి గొర్రెల కేసు హాట్ టాపిక్గా మారింది.
🔹 పశుసంవర్ధక శాఖలో జరిగిన భారీ అవకతవకలపై ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగుతుండగా, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.
🔹 ఏసీబీ సేకరించిన ఆధారాల ఆధారంగా ఈడీ డబ్బు లావాదేవీల కోణంలో విచారణ ప్రారంభించింది.
🔹 సంబంధిత వ్యక్తులకు 15న హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.
🔹 “గొర్రెలు కొనకుండానే కోట్లు కొట్టేశారు” అనే ఆరోపణలపై దృష్ట

