Tv424x7
Andhrapradesh

పుంగనూరులోని భాష్యం స్కూల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది…

ఒక విద్యార్థినిపై జరిగిన సంఘటనపై ఆమె తల్లి, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కూతురుకు న్యాయం చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.

విద్యార్థినికి జరిగిన అన్యాయం ఏమిటి, ఏ కారణంతో ఈ నిరసన చోటు చేసుకుందన్నది పూర్తి వివరాలు

Related posts

బాధితురాలికి న్యాయం చేయాలి,నిందితుడిని కఠినంగా శిక్షించాలి ప్రజాసంఘాల నిరసన

TV4-24X7 News

కడపలో జడ్పీటిసి యువనేత నరేన్ రామంజుల రెడ్డి మీడియా సమావేశం..

TV4-24X7 News

జీవీఎంసీ కమిషనర్ ని కలిసిన జనసేన పార్టీ శ్రేణులు

TV4-24X7 News

Leave a Comment