Tv424x7
Andhrapradesh

సూపర్ సిక్స్ సక్సెస్‌ఫుల్ హిట్.. పండుగ రోజే 82% ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పూర్తి..

విజయనగరం:

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పథకం కింద పింఛన్ల పంపిణీ ఘనంగా కొనసాగుతోంది. పండుగ రోజు అయినా ఒకటో తారీఖు ఉదయం ఇంటివద్దకే వెళ్లి ప్రభుత్వ సిబ్బంది పెన్షన్లు అందజేశారు. ఉదయం 11 గంటలకే సుమారు 82 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది.

ఈ సందర్భంగా కొద్దిసేపట్లో విజయనగరం జిల్లాలో జరిగే “పేదల సేవలో” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో స్వయంగా సీఎం పేదలకు పెన్షన్లు అందజేయనున్నారు.

ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని ప్రజలు పండుగలాగా స్వాగతిస్తున్నారని అధికారులు తెలిపారు.

Related posts

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం

TV4-24X7 News

కొత్తపాలెం లో లైట్ హౌస్ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ

TV4-24X7 News

జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్.. వైఎస్ జగన్ న్యూలుక్ వైరల్..!

TV4-24X7 News

Leave a Comment