Tv424x7
Andhrapradesh

చౌక ధరల దుకాణదారుడిపై కేసు నమోదు!!

పీసీ పల్లిలోని చౌక ధరల దుకాణంపై మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. 13వ నెంబర్ చౌక ధరల దుకాణంలో డీటీ భూపతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ సమయంలో 200 కేజీల బియ్యం నిల్వలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రికార్డులు పరిశీలించిన తర్వాత అవకతవకలు జరిగినట్లు నిర్ధారించబడింది.

డీటీ అధికారులు దుకాణదారుడి పై 6ఏ కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు.

Related posts

నరసరావుపేట: యువతపై లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నా: జగన్

TV4-24X7 News

వాహనాలను అదుపులోకి తీసుకున్న పి ఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు

TV4-24X7 News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం!

TV4-24X7 News

Leave a Comment