Tv424x7
Andhrapradesh

తాడేపల్లిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించారు..

తాడేపల్లి:

నేడు తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా జరుపుకున్నారు.

రామాయణం ద్వారా మనకు బోధించిన నీతి, ధర్మం, సత్యం విలువలను స్మరించుకుంటూ, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు పాల్గొన్నారు.

Related posts

మెకానిక్లు మరియు ఆటోమొబైల్ షాపుల యజమానులతో ట్రాఫిక్ అవగాహన సమావేశం కే వెంకట రావు టీసీ సౌత్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్

TV4-24X7 News

ఉల్లి, టమోటా రైతుల ఆర్థిక సంక్షోభం; సినిమా టికెట్లకు పై ప్రాధాన్యత…

TV4-24X7 News

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మరమ్మతులకు నోచని వాహనాలు…

TV4-24X7 News

Leave a Comment