Tv424x7
AndhrapradeshPolitical

రాష్ట్రంలో మరో సంచలన సర్వే విడుదల… వైసిపి-34, టిడిపి – జనసేన 141

ఏపీలో మరో సంచలన సర్వే వెల్లడైంది. ఎన్నికల సమీపిస్తున్న కొలది సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి…ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కాండ్రేగుల ప్రసాద్ తాజాగా ఓ సర్వేను వెల్లడించారు. ఏ పార్టీ విజేతగా నిలవనున్నది అన్నది నియోజకవర్గాల వారీగా ఫలితాలను వెల్లడించారు…ఈసారి వైసిపి గణనీయమైన సీట్లు పోగొట్టుకోనుంది. 34 స్థానాలకే పరిమితం కానుందని స్పష్టమైంది…తెలుగుదేశం,జనసేనకూటమి 141 స్థానాల్లో ఘన విజయం సాధించనుందని సర్వే తేల్చడం విశేషం. కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తాంది…

Related posts

రేపు పరవాడ మండలం లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు

TV4-24X7 News

RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్

TV4-24X7 News

అండర్ 19 ఫుట్ బాల్ నేషనల్స్ లో పాల్గొంటున్నా విశాఖ విద్యార్థులు

TV4-24X7 News

Leave a Comment